యెమెన్లో సంకీర్ణ దళాల శిబిరంపై దాడి.. ఖండించిన GCC సెక్రటరీ జనరల్
- November 10, 2024
రియాద్: రిపబ్లిక్ ఆఫ్ యెమెన్లోని సెయున్ నగరంలో సంకీర్ణ దళాల శిబిరంపై జరిగిన దాడిని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ జాసెమ్ మొహమ్మద్ అల్బుదైవి ఖండించారు. ఈ దాడిలో ఇద్దరు సౌదీ దళాల సభ్యులు మరణించారు. యెమెన్ స్థిరత్వం, భద్రత, ఐక్యతకు దోహదపడే మానవతా అభివృద్ధి పనులకు మద్దతు ఇవ్వడానికి సంకీర్ణ దళాలు విశేష కృషి చేస్తున్నాయని GCC సెక్రటరీ జనరల్ స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







