బహ్రెయిన్ లో విజయవంతంగా ముగిసిన ఎయిర్షో..!!
- November 16, 2024
మనామా: బహ్రెయిన్ లో మూడు రోజులపాటు జరిగిన ప్రతిష్టాత్మకమైన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో 2024 విజయవంతంగా ముగిసింది.ఈ మేరకు విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి H.E. షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ విమానయానం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో సౌదీ అభివృద్ధిని తెలియజేసిందన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్షో తదుపరి ఎడిషన్ 2026, నవంబర్ 18-20 తేదీల్లో జరుగుతుందని ప్రకటించారు. ఈ సంవత్సరం ఎయిర్షోలో 59 దేశాల నుండి 226 పౌర సైనిక ప్రతినిధి బృందాలతోపాటు అగ్ర ప్రపంచ ఏరోస్పేస్ సంస్థలతో సహా 177 సంస్థలు పాల్గొన్నాయి. 125 విమాన రకాలను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







