బహ్రెయిన్ లో విజయవంతంగా ముగిసిన ఎయిర్షో..!!
- November 16, 2024
మనామా: బహ్రెయిన్ లో మూడు రోజులపాటు జరిగిన ప్రతిష్టాత్మకమైన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో 2024 విజయవంతంగా ముగిసింది.ఈ మేరకు విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి H.E. షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ విమానయానం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో సౌదీ అభివృద్ధిని తెలియజేసిందన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్షో తదుపరి ఎడిషన్ 2026, నవంబర్ 18-20 తేదీల్లో జరుగుతుందని ప్రకటించారు. ఈ సంవత్సరం ఎయిర్షోలో 59 దేశాల నుండి 226 పౌర సైనిక ప్రతినిధి బృందాలతోపాటు అగ్ర ప్రపంచ ఏరోస్పేస్ సంస్థలతో సహా 177 సంస్థలు పాల్గొన్నాయి. 125 విమాన రకాలను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









