బహ్రెయిన్ లో విజయవంతంగా ముగిసిన ఎయిర్షో..!!
- November 16, 2024
మనామా: బహ్రెయిన్ లో మూడు రోజులపాటు జరిగిన ప్రతిష్టాత్మకమైన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో 2024 విజయవంతంగా ముగిసింది.ఈ మేరకు విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి H.E. షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ విమానయానం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో సౌదీ అభివృద్ధిని తెలియజేసిందన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్షో తదుపరి ఎడిషన్ 2026, నవంబర్ 18-20 తేదీల్లో జరుగుతుందని ప్రకటించారు. ఈ సంవత్సరం ఎయిర్షోలో 59 దేశాల నుండి 226 పౌర సైనిక ప్రతినిధి బృందాలతోపాటు అగ్ర ప్రపంచ ఏరోస్పేస్ సంస్థలతో సహా 177 సంస్థలు పాల్గొన్నాయి. 125 విమాన రకాలను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









