కువైట్ సాంస్కృతిక మంత్రిని కలిసిన భారత రాయబారి..!!

- November 22, 2024 , by Maagulf
కువైట్ సాంస్కృతిక మంత్రిని కలిసిన భారత రాయబారి..!!

కువైట్: కువైట్‌లలో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ సమాచార, సంస్కృతయువజన వ్యవహారాల  మంత్రి అబ్దుల్‌రహ్మాన్ బడ్డా అల్-ముతైరిని కలిశారు. అంబాసిడర్ వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. మీడియా, సమాచారం, సాంస్కృతిక సహా వివిధ డొమైన్‌లలో భారతదేశం, కువైట్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మంత్రి మార్గనిర్దేశాన్ని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com