కువైట్ సాంస్కృతిక మంత్రిని కలిసిన భారత రాయబారి..!!
- November 22, 2024
కువైట్: కువైట్లలో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ సమాచార, సంస్కృతయువజన వ్యవహారాల మంత్రి అబ్దుల్రహ్మాన్ బడ్డా అల్-ముతైరిని కలిశారు. అంబాసిడర్ వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. మీడియా, సమాచారం, సాంస్కృతిక సహా వివిధ డొమైన్లలో భారతదేశం, కువైట్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మంత్రి మార్గనిర్దేశాన్ని కోరారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









