సమాచారం దాచిపెట్టిన కంపెనీ..కంపెనీ డైరెక్టర్కు Dh118,500 ఫైన్..!!
- November 23, 2024
యూఏఈ: కంపెనీకి సంబంధించిన తప్పుడు సమాచారం అందించడం, అధికారిక పత్రాలను దాచడం వంటి వివిధ ఉల్లంఘనలకు అబుదాబి ఫ్రీ జోన్లోని ఒక కంపెనీకి మొత్తం $32,000 (Dh118,500) జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడిన Avante Limited (Avante) డైరెక్టర్ ఖల్దూన్ బుష్నాక్పై అబుదాబి గ్లోబల్ మార్కెట్ (ADGM) రిజిస్ట్రేషన్ అథారిటీ (RA) జరిమానా విధించింది. అవంటేపై $16,000 (Dh58,700) పెనాల్టీ విధించగా, బుష్నాక్కి మరో $16,300 (Dh59,800) విధించారు. అవాంటే అథారిటీ విచారణ ఖర్చుల కోసం అదనంగా $10,000 (Dh36,700) చెల్లించాలని అధికారులు తెలిపారు. యూఏఈ బేస్డ్ బ్యాంకుకు కంపెనీ రిజిస్ట్రేషన్ అథారిటీ జారీ చేసినట్టు తెలిపే ఫేక్ డ్యాక్యుమెంట్ ను సమర్పించిందని, విచారణ సమయంలో తప్పుడు, తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందించిందని బుష్నాక్ పత్రాలను దాచిపెట్టాడని నిర్ధారించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









