సమాచారం దాచిపెట్టిన కంపెనీ..కంపెనీ డైరెక్టర్కు Dh118,500 ఫైన్..!!
- November 23, 2024
యూఏఈ: కంపెనీకి సంబంధించిన తప్పుడు సమాచారం అందించడం, అధికారిక పత్రాలను దాచడం వంటి వివిధ ఉల్లంఘనలకు అబుదాబి ఫ్రీ జోన్లోని ఒక కంపెనీకి మొత్తం $32,000 (Dh118,500) జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడిన Avante Limited (Avante) డైరెక్టర్ ఖల్దూన్ బుష్నాక్పై అబుదాబి గ్లోబల్ మార్కెట్ (ADGM) రిజిస్ట్రేషన్ అథారిటీ (RA) జరిమానా విధించింది. అవంటేపై $16,000 (Dh58,700) పెనాల్టీ విధించగా, బుష్నాక్కి మరో $16,300 (Dh59,800) విధించారు. అవాంటే అథారిటీ విచారణ ఖర్చుల కోసం అదనంగా $10,000 (Dh36,700) చెల్లించాలని అధికారులు తెలిపారు. యూఏఈ బేస్డ్ బ్యాంకుకు కంపెనీ రిజిస్ట్రేషన్ అథారిటీ జారీ చేసినట్టు తెలిపే ఫేక్ డ్యాక్యుమెంట్ ను సమర్పించిందని, విచారణ సమయంలో తప్పుడు, తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందించిందని బుష్నాక్ పత్రాలను దాచిపెట్టాడని నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









