సమాచారం దాచిపెట్టిన కంపెనీ..కంపెనీ డైరెక్టర్కు Dh118,500 ఫైన్..!!
- November 23, 2024
యూఏఈ: కంపెనీకి సంబంధించిన తప్పుడు సమాచారం అందించడం, అధికారిక పత్రాలను దాచడం వంటి వివిధ ఉల్లంఘనలకు అబుదాబి ఫ్రీ జోన్లోని ఒక కంపెనీకి మొత్తం $32,000 (Dh118,500) జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడిన Avante Limited (Avante) డైరెక్టర్ ఖల్దూన్ బుష్నాక్పై అబుదాబి గ్లోబల్ మార్కెట్ (ADGM) రిజిస్ట్రేషన్ అథారిటీ (RA) జరిమానా విధించింది. అవంటేపై $16,000 (Dh58,700) పెనాల్టీ విధించగా, బుష్నాక్కి మరో $16,300 (Dh59,800) విధించారు. అవాంటే అథారిటీ విచారణ ఖర్చుల కోసం అదనంగా $10,000 (Dh36,700) చెల్లించాలని అధికారులు తెలిపారు. యూఏఈ బేస్డ్ బ్యాంకుకు కంపెనీ రిజిస్ట్రేషన్ అథారిటీ జారీ చేసినట్టు తెలిపే ఫేక్ డ్యాక్యుమెంట్ ను సమర్పించిందని, విచారణ సమయంలో తప్పుడు, తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందించిందని బుష్నాక్ పత్రాలను దాచిపెట్టాడని నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







