అంకారాలోని నేషన్స్ లైబ్రరీని సందర్శించిన సుల్తాన్
- November 30, 2024
అంకారా: అంకారాలో టర్కీ ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని నేషన్స్ లైబ్రరీని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సందర్శించారు. ఈ సందర్భంగా లైబ్రరీ విభాగాలను, అందులోని విలువైన ప్రచురణలను, అరుదైన మాన్యుస్క్రిప్ట్లను వీక్షించారు. ఒమాన్-టర్కిష్ లకు సంబంధించిన చారిత్రక ఒప్పంద డాక్యుమెంట్లను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
నేషన్స్ లైబ్రరీ రిపబ్లిక్ ఆఫ్ టర్కియేలో సుమారు 4 మిలియన్ ప్రింట్ కాపీలు, 120 మిలియన్ కంటే ఎక్కువ వ్యాసాలు, ఎలక్ట్రానిక్ శాస్త్రీయ ప్రచురణలు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి సేకరించిన వివిధ భాషలలోని 134,000 పుస్తకాలు ఉన్నాయి. లైబ్రరీలో ఒమానీ ప్రచురణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు ఉంది. అనంతరం మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సయీద్ రెండు రోజుల (రాష్ట్ర) పర్యటన తర్వాత టర్కీయే నుండి బయలుదేరారు.
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







