ముత్తారాలో భూకంపం..భయంతో పరుగులు పెట్టిన ప్రజలు..!!
- November 30, 2024
మస్కట్: ముత్తారాలోని విలాయత్లో నివసించే వారు భయంతో వణికిపోయారు. చాలా మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ భూకంప పర్యవేక్షణ కేంద్రం ప్రకారం.. ఈరోజు ఉదయం 11:06 గంటలకు మస్కట్ గవర్నరేట్లోని అల్ అమెరత్లోని విలాయత్లో రిక్టర్ స్కేల్పై 2.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంప కేంద్రం మస్కట్ నగరానికి నైరుతి దిశలో సుమారు 8 కిలోమీటర్ల దూరంలో భూమికింద 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారం ప్రకటించలేదు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







