ముత్తారాలో భూకంపం..భయంతో పరుగులు పెట్టిన ప్రజలు..!!
- November 30, 2024
మస్కట్: ముత్తారాలోని విలాయత్లో నివసించే వారు భయంతో వణికిపోయారు. చాలా మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ భూకంప పర్యవేక్షణ కేంద్రం ప్రకారం.. ఈరోజు ఉదయం 11:06 గంటలకు మస్కట్ గవర్నరేట్లోని అల్ అమెరత్లోని విలాయత్లో రిక్టర్ స్కేల్పై 2.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంప కేంద్రం మస్కట్ నగరానికి నైరుతి దిశలో సుమారు 8 కిలోమీటర్ల దూరంలో భూమికింద 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారం ప్రకటించలేదు.
తాజా వార్తలు
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!







