ముత్తారాలో భూకంపం..భయంతో పరుగులు పెట్టిన ప్రజలు..!!
- November 30, 2024
మస్కట్: ముత్తారాలోని విలాయత్లో నివసించే వారు భయంతో వణికిపోయారు. చాలా మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ భూకంప పర్యవేక్షణ కేంద్రం ప్రకారం.. ఈరోజు ఉదయం 11:06 గంటలకు మస్కట్ గవర్నరేట్లోని అల్ అమెరత్లోని విలాయత్లో రిక్టర్ స్కేల్పై 2.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంప కేంద్రం మస్కట్ నగరానికి నైరుతి దిశలో సుమారు 8 కిలోమీటర్ల దూరంలో భూమికింద 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారం ప్రకటించలేదు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









