ముత్తారాలో భూకంపం..భయంతో పరుగులు పెట్టిన ప్రజలు..!!
- November 30, 2024
మస్కట్: ముత్తారాలోని విలాయత్లో నివసించే వారు భయంతో వణికిపోయారు. చాలా మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ భూకంప పర్యవేక్షణ కేంద్రం ప్రకారం.. ఈరోజు ఉదయం 11:06 గంటలకు మస్కట్ గవర్నరేట్లోని అల్ అమెరత్లోని విలాయత్లో రిక్టర్ స్కేల్పై 2.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంప కేంద్రం మస్కట్ నగరానికి నైరుతి దిశలో సుమారు 8 కిలోమీటర్ల దూరంలో భూమికింద 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారం ప్రకటించలేదు.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!