తృణధాన్యాల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్.. 15 ఏళ్ల జైలు, BD 5,000 ఫైన్..!!
- November 30, 2024
మనామా: తృణధాన్యాల పెట్టెల్లో డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి మొదటి హై క్రిమినల్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష, BD 5,000 జరిమానా విధించింది. అరబ్ దేశం నుంచి వచ్చిన వ్యక్తి అనుమానాస్పద ప్రవర్తనపై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. ఆ వ్యక్తి సామానులో 101 గ్రాముల గంజాయి, తృణధాన్యాల పెట్టెల్లో దాచిన 1,975 క్యాప్గాన్ మాత్రలు, 1,000కి పైగా సైకోట్రోపిక్ మాత్రలను గుర్తించినట్టు యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. అలాగే అతడు ఇచ్చిన సమాచారంతో అతని ఇంటిపై రైడ్ చేసి 34.47 గ్రాముల గంజాయిని సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







