పెట్రోలింగ్ కారును ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు పోలీసులు మృతి..!!
- December 04, 2024
కువైట్: కువైట్ లోని ఫహాహీల్ ఎక్స్ప్రెస్ వేలో సాల్వా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు పెట్రోలింగ్ కారును మరో బలంగా ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అధికారుల కథనం ప్రకారం.. ఢీకొట్టిన తర్వాత నిందితుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. అలెర్టయిన పోలీసులు నిమిషాల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు బహిష్కృతుడని, డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు తెలిపారు. సాల్వా ప్రాంతానికి సమీపంలో ఉన్న వంతెనపై పోలీసు అధికారులు ఆగిన వాహనాన్ని పరిశీలిస్తుండగా, వేగంగా వచ్చిన కారు వారిని నేరుగా ఢీకొట్టింది. ఇదిలా ఉండగా, డ్యూటీలో ఉన్న ఇద్దరు అధికారుల మృతికి అంతర్గత మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







