1,284 మద్యం బాటిల్స్ సీజ్.. 17 మంది అరెస్ట్..!!
- December 06, 2024కువైట్: కువైట్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మద్య పానీయాలను ప్రచారం చేస్తున్న వివిధ దేశాలకు చెందిన 17 మంది అనుమానితులను డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకుంది. వారిచ్చిన సమాచారంతో దాదాపు 100,000 కువైట్ దీనార్ల మార్కెట్ విలువైన 1284 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!