రాజ్యాంగం బుక్ పట్టుకుని రాహుల్, ప్రియాంక నిరసన
- December 06, 2024
న్యూ ఢిల్లీ: అదానీ అంశంపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీల ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక పాల్గొన్నారు. రాజ్యంగ పుస్తకం పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోదీ, అదానీ భాయ్ భాయ్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







