అస్రీ బీచ్లో బీచ్ క్లీన్-అప్ డ్రైవ్ చేపట్టిన బహ్రెయిన్ ఒడియా సమాజ్..!!
- December 19, 2024
మనామా: ముహర్రక్ మునిసిపాలిటీ సహకారంతో బహ్రెయిన్ ఒడియా సమాజ్.. అస్రీ బీచ్, హిద్ద్ వద్ద బీచ్ క్లీన్-అప్ డ్రైవ్ను విజయవంతంగా నిర్వహించింది. కార్యక్రమాన్ని అధికారికంగా భారత రాయబార కార్యాలయం అధికారి చితా రంజన్ నాయక్, బహ్రెయిన్ ఒడియా సమాజ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ పాడి ప్రారంభించారు. క్లీన్-అప్ డ్రైవ్ ఆస్రీ బీచ్ సహజ సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచింది. అనంతరం బహ్రెయిన్ ఒడియా సమాజ్ దాని సభ్యులు, వాలంటీర్లను అధికారులు అభినందించారు. ఈ చొరవ పౌర బాధ్యత పట్ల సంస్థల నిబద్ధతను చెబుతుందన్నారు. ఇదే విధమైన భవిష్యత్ ప్రయత్నాలకు సానుకూల ఉదాహరణను సెట్ చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









