'స్పిరిట్ ఆఫ్ ఫుట్బాల్' వేడుకల్లో'గౌరవ అతిథి'గా ప్రధాని మోదీ..!!
- December 22, 2024
'స్పిరిట్ ఆఫ్ ఫుట్బాల్' వేడుకల్లో'గౌరవ అతిథి'గా ప్రధాని మోదీ..!!
కువైట్: కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్లో జరిగిన 26వ అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి 'గౌరవ అతిథి'గా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కువైట్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అమీర్ తో కలిసి గ్రాండ్ ప్రారంభ వేడుకలను వీక్షించారు. జిసిసి దేశాలు, ఇరాక్, యెమెన్తో సహా ఎనిమిది దేశాలు పాల్గొంటున్న ద్వైవార్షిక అరేబియా గల్ఫ్ కప్ను కువైట్ నిర్వహిస్తోంది.
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కువైట్లోని లేబర్ క్యాంపును సందర్శించి భారతీయులతో సంభాషించారు. మోదీ కార్మిక శిబిరాన్ని సందర్శించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







