'స్పిరిట్ ఆఫ్ ఫుట్బాల్' వేడుకల్లో'గౌరవ అతిథి'గా ప్రధాని మోదీ..!!
- December 22, 2024
'స్పిరిట్ ఆఫ్ ఫుట్బాల్' వేడుకల్లో'గౌరవ అతిథి'గా ప్రధాని మోదీ..!!
కువైట్: కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్లో జరిగిన 26వ అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి 'గౌరవ అతిథి'గా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కువైట్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అమీర్ తో కలిసి గ్రాండ్ ప్రారంభ వేడుకలను వీక్షించారు. జిసిసి దేశాలు, ఇరాక్, యెమెన్తో సహా ఎనిమిది దేశాలు పాల్గొంటున్న ద్వైవార్షిక అరేబియా గల్ఫ్ కప్ను కువైట్ నిర్వహిస్తోంది.
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కువైట్లోని లేబర్ క్యాంపును సందర్శించి భారతీయులతో సంభాషించారు. మోదీ కార్మిక శిబిరాన్ని సందర్శించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









