'స్పిరిట్ ఆఫ్ ఫుట్బాల్' వేడుకల్లో'గౌరవ అతిథి'గా ప్రధాని మోదీ..!!
- December 22, 2024
'స్పిరిట్ ఆఫ్ ఫుట్బాల్' వేడుకల్లో'గౌరవ అతిథి'గా ప్రధాని మోదీ..!!
కువైట్: కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్లో జరిగిన 26వ అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి 'గౌరవ అతిథి'గా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కువైట్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అమీర్ తో కలిసి గ్రాండ్ ప్రారంభ వేడుకలను వీక్షించారు. జిసిసి దేశాలు, ఇరాక్, యెమెన్తో సహా ఎనిమిది దేశాలు పాల్గొంటున్న ద్వైవార్షిక అరేబియా గల్ఫ్ కప్ను కువైట్ నిర్వహిస్తోంది.
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కువైట్లోని లేబర్ క్యాంపును సందర్శించి భారతీయులతో సంభాషించారు. మోదీ కార్మిక శిబిరాన్ని సందర్శించారు.
తాజా వార్తలు
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!









