గణపతి సచ్చిదానంద స్వామిజీ ని కలిసిన గవర్నర్ దత్తాత్రేయ

- December 24, 2024 , by Maagulf
గణపతి సచ్చిదానంద స్వామిజీ ని కలిసిన గవర్నర్ దత్తాత్రేయ

హైదరాబాద్: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం నాడు మర్యాదపూర్వక పర్యటన సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ రాజ్‌భవన్‌కు చేరుకున్న వారిని గవర్నర్ దత్తాత్రేయ దంపతులు శాలువాతో సత్కరించి, విశ్వరూపంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బహూకరించడం జరిగింది.ఈ పర్యటన సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు దత్తాత్రేయ వారి సతీమణి బండారు వసంత మరియు ఇతర కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, వారికి ప్రసాదాలు అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com