గణపతి సచ్చిదానంద స్వామిజీ ని కలిసిన గవర్నర్ దత్తాత్రేయ
- December 24, 2024
హైదరాబాద్: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం నాడు మర్యాదపూర్వక పర్యటన సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ రాజ్భవన్కు చేరుకున్న వారిని గవర్నర్ దత్తాత్రేయ దంపతులు శాలువాతో సత్కరించి, విశ్వరూపంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బహూకరించడం జరిగింది.ఈ పర్యటన సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు దత్తాత్రేయ వారి సతీమణి బండారు వసంత మరియు ఇతర కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, వారికి ప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









