మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత..
- December 26, 2024
న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. గురువారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో మన్మోహన్ సింగ్ కు వైద్యులు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.
మన్మోహన్ సింగ్ (92) మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. వయో సంబంధిత వైద్య పరిస్థితులతో చికిత్స పొందుతున్న మన్మోహన్ సింగ్ నేడు ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. రాత్రి 8గంటల 6 నిమిషాలకు ఢిల్లీలోని ఎయిమ్స్లోని మెడికల్ ఎమర్జెన్సీకి ఆయనను తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు. మన్మోహన్ సింగ్ రాత్రి 9గంటల 51 నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









