ఫేక్ కాల్ స్కామ్.. 12 మంది ఆసియన్లకు జైలుశిక్ష..!!
- January 07, 2025
మనామా: ఫేక్ కాల్ స్కామ్ లో 12 మంది ఆసియన్లు జైలు పాలయ్యారు. హై క్రిమినల్ కోర్ట్ ముఠా సభ్యులలో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 1,000 బిడి జరిమానా విధించింది.మిగిలిన ఎనిమిది మందికి మూడేళ్ల శిక్ష పడింది. మొత్తం 12 మంది జైలు శిక్షలు పూర్తయిన తర్వాత బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
ఆర్థిక సంస్థల నుండి వచ్చే కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వారు వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నట్లు, బాధితుల నుండి రహస్య బ్యాంకింగ్ కోడ్లను తెలుసుకొని వారి ఖాతాల నుండి నిధులను తస్కరిస్తారని పేర్కొన్నారు. మోసాలను గుర్తిస్తే వెంటనే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని యాంటీ ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ కు సమాచారం అందించాలని కోరారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







