ఫేక్ కాల్ స్కామ్.. 12 మంది ఆసియన్లకు జైలుశిక్ష..!!
- January 07, 2025
మనామా: ఫేక్ కాల్ స్కామ్ లో 12 మంది ఆసియన్లు జైలు పాలయ్యారు. హై క్రిమినల్ కోర్ట్ ముఠా సభ్యులలో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 1,000 బిడి జరిమానా విధించింది.మిగిలిన ఎనిమిది మందికి మూడేళ్ల శిక్ష పడింది. మొత్తం 12 మంది జైలు శిక్షలు పూర్తయిన తర్వాత బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
ఆర్థిక సంస్థల నుండి వచ్చే కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వారు వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నట్లు, బాధితుల నుండి రహస్య బ్యాంకింగ్ కోడ్లను తెలుసుకొని వారి ఖాతాల నుండి నిధులను తస్కరిస్తారని పేర్కొన్నారు. మోసాలను గుర్తిస్తే వెంటనే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని యాంటీ ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ కు సమాచారం అందించాలని కోరారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







