ఖతార్ లో అస్తమాపై అవేర్ నెస్ క్యాంపెయిన్..!!

- January 08, 2025 , by Maagulf
ఖతార్ లో అస్తమాపై అవేర్ నెస్ క్యాంపెయిన్..!!

దోహా: ప్రపంచవ్యాప్తంగా చైనా కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖతార్ లో అస్తమా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది.  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ అవేర్ నెస్ క్యాంపైని ప్రారంభించింది. బాధితులు సకాలంలో వైద్య సంరక్షణను పొందటానికి ఇది ప్రోత్సహిస్తుంది. అస్తమా దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) NTRY ని నివారించడం లక్ష్యంగా పెట్టుకుందని నాన్-సంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమాల విభాగం డైరెక్టర్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ థానీ పేర్కొన్నారు.  స్కూల్ పిల్లలలో అస్తమా ప్రాబల్యం ఎక్కువగా(19.8%) ఉందని, పెద్దలలో ప్రాబల్యం 9%అని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com