ఖతార్ లో అస్తమాపై అవేర్ నెస్ క్యాంపెయిన్..!!
- January 08, 2025
దోహా: ప్రపంచవ్యాప్తంగా చైనా కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖతార్ లో అస్తమా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ అవేర్ నెస్ క్యాంపైని ప్రారంభించింది. బాధితులు సకాలంలో వైద్య సంరక్షణను పొందటానికి ఇది ప్రోత్సహిస్తుంది. అస్తమా దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) NTRY ని నివారించడం లక్ష్యంగా పెట్టుకుందని నాన్-సంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమాల విభాగం డైరెక్టర్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ థానీ పేర్కొన్నారు. స్కూల్ పిల్లలలో అస్తమా ప్రాబల్యం ఎక్కువగా(19.8%) ఉందని, పెద్దలలో ప్రాబల్యం 9%అని తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









