ఖతార్ లో అస్తమాపై అవేర్ నెస్ క్యాంపెయిన్..!!
- January 08, 2025
దోహా: ప్రపంచవ్యాప్తంగా చైనా కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖతార్ లో అస్తమా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ అవేర్ నెస్ క్యాంపైని ప్రారంభించింది. బాధితులు సకాలంలో వైద్య సంరక్షణను పొందటానికి ఇది ప్రోత్సహిస్తుంది. అస్తమా దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) NTRY ని నివారించడం లక్ష్యంగా పెట్టుకుందని నాన్-సంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమాల విభాగం డైరెక్టర్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ థానీ పేర్కొన్నారు. స్కూల్ పిల్లలలో అస్తమా ప్రాబల్యం ఎక్కువగా(19.8%) ఉందని, పెద్దలలో ప్రాబల్యం 9%అని తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









