ఖతార్ లో అస్తమాపై అవేర్ నెస్ క్యాంపెయిన్..!!
- January 08, 2025
దోహా: ప్రపంచవ్యాప్తంగా చైనా కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖతార్ లో అస్తమా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ అవేర్ నెస్ క్యాంపైని ప్రారంభించింది. బాధితులు సకాలంలో వైద్య సంరక్షణను పొందటానికి ఇది ప్రోత్సహిస్తుంది. అస్తమా దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) NTRY ని నివారించడం లక్ష్యంగా పెట్టుకుందని నాన్-సంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమాల విభాగం డైరెక్టర్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ థానీ పేర్కొన్నారు. స్కూల్ పిల్లలలో అస్తమా ప్రాబల్యం ఎక్కువగా(19.8%) ఉందని, పెద్దలలో ప్రాబల్యం 9%అని తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







