సుల్తానేట్లో ముగిసిన ‘క్యారీఫోర్’ ఒమన్ ప్రస్థానం..!!
- January 08, 2025
మస్కట్: యూఏఈకి చెందిన మాజిద్ అల్ ఫుట్టైమ్ మిడిల్ ఈస్ట్ లో కార్యాకలపాలు నిర్వహిస్తున్న క్యారీఫోర్ ఒమన్..జనవరి 7నాటికి ఒమన్ నుండి నిష్క్రమించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఒమానీ వినియోగదారులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. క్యారీఫోర్ ఒక ఫ్రెంచ్ మల్టీ రిటైల్ కార్పొరేషన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్ లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







