సుల్తానేట్లో ముగిసిన ‘క్యారీఫోర్’ ఒమన్ ప్రస్థానం..!!
- January 08, 2025
మస్కట్: యూఏఈకి చెందిన మాజిద్ అల్ ఫుట్టైమ్ మిడిల్ ఈస్ట్ లో కార్యాకలపాలు నిర్వహిస్తున్న క్యారీఫోర్ ఒమన్..జనవరి 7నాటికి ఒమన్ నుండి నిష్క్రమించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఒమానీ వినియోగదారులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. క్యారీఫోర్ ఒక ఫ్రెంచ్ మల్టీ రిటైల్ కార్పొరేషన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్ లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







