సుల్తానేట్లో ముగిసిన ‘క్యారీఫోర్’ ఒమన్ ప్రస్థానం..!!
- January 08, 2025 
            మస్కట్: యూఏఈకి చెందిన మాజిద్ అల్ ఫుట్టైమ్ మిడిల్ ఈస్ట్ లో కార్యాకలపాలు నిర్వహిస్తున్న క్యారీఫోర్ ఒమన్..జనవరి 7నాటికి ఒమన్ నుండి నిష్క్రమించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఒమానీ వినియోగదారులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. క్యారీఫోర్ ఒక ఫ్రెంచ్ మల్టీ రిటైల్ కార్పొరేషన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్ లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ నిర్ణయం







