సుల్తానేట్లో ముగిసిన ‘క్యారీఫోర్’ ఒమన్ ప్రస్థానం..!!
- January 08, 2025
మస్కట్: యూఏఈకి చెందిన మాజిద్ అల్ ఫుట్టైమ్ మిడిల్ ఈస్ట్ లో కార్యాకలపాలు నిర్వహిస్తున్న క్యారీఫోర్ ఒమన్..జనవరి 7నాటికి ఒమన్ నుండి నిష్క్రమించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఒమానీ వినియోగదారులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. క్యారీఫోర్ ఒక ఫ్రెంచ్ మల్టీ రిటైల్ కార్పొరేషన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్ లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







