బయోమెట్రిక్ లేని ప్రవాసులపై ట్రావెల్ బ్యాన్..!!
- January 08, 2025
కువైట్: బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయని కువైట్లోని ప్రవాసులు బయోమెట్రిక్ వేలిముద్ర పూర్తయ్యే వరకు వారిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అధికారిక నివేదికల ప్రకారం, 16వేల మంది పౌరులతోపాటు 181,718 ప్రవాసులు తమ బయోమెట్రిక్ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. మరోవైపు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ ఎనిమిది కేంద్రాలను తొలగించింది. ఈ ప్రక్రియకు మూడు నిమిషాల కన్నా తక్కువ సమయం పడుతుందని, నిర్దేశిత అప్లికేషన్ ద్వారా ముందస్తు అపాయింట్మెంట్ బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







