బయోమెట్రిక్ లేని ప్రవాసులపై ట్రావెల్ బ్యాన్..!!
- January 08, 2025
కువైట్: బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయని కువైట్లోని ప్రవాసులు బయోమెట్రిక్ వేలిముద్ర పూర్తయ్యే వరకు వారిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అధికారిక నివేదికల ప్రకారం, 16వేల మంది పౌరులతోపాటు 181,718 ప్రవాసులు తమ బయోమెట్రిక్ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. మరోవైపు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ ఎనిమిది కేంద్రాలను తొలగించింది. ఈ ప్రక్రియకు మూడు నిమిషాల కన్నా తక్కువ సమయం పడుతుందని, నిర్దేశిత అప్లికేషన్ ద్వారా ముందస్తు అపాయింట్మెంట్ బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







