నేచర్ లైఫ్స్పేస్ సంస్థ కొత్త సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
- January 08, 2025
హైదరాబాద్: నేచర్ లైఫ్స్పేస్ సంస్థ తమ కొత్త సంవత్సర క్యాలెండర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా రవీంద్రభారతిలో విడుదల చేసింది.ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రమేష్ ముడు, మేనేజింగ్ డైరెక్టర్ మేఘన ఠాకూర్, ప్రెసిడెంట్ వినాయక్, రమేష్ సింగ్, రాజశేఖర్,నగేష్, రవీందర్, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్, లైవ్స్టాక్ లెగసీ ఫార్మ్స్ గురించి కూడా ప్రకటించింది.ఈ ప్రాజెక్ట్ ద్వారా సంవత్సరానికి రూ. 3.75 లక్షలు ఆదాయం పొందవచ్చని తెలిపారు.హైదరాబాద్ చుట్టుప్రక్కల హెచ్ఎండీఏ, డీటీసీపీ, రేరా ఆమోదంతో కూడిన రెసిడెన్షియల్ మరియు ఫార్మ్ ప్లాట్లను అందిస్తున్నారు. భారతదేశంలో 35% డౌన్పేమెంట్తోనే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించే మొదటి సంస్థగా నేచర్ లైఫ్స్పేస్ నిలిచింది.సులభ ఈఎంఐ ఆప్షన్లు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రెసిడెన్షియల్ మరియు ఫార్మ్ ప్లాట్స్ ప్రాజెక్టులు ఈ సంస్థ ప్రత్యేకత.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







