శ్రీవారి భక్తులకు శుభవార్త!
- January 20, 2025
తిరుమల: అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని టీటీడీ నిర్ణయించింది.ఈ మేరకు ఈరోజు తొలిసారిగా ప్రయోగాత్మకంగా సోమవారం పరిశీలించారు. అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా 5 వేల మంది భక్తులకు మాసాల వడలు వడ్డించారు.రేపటి నుంచి క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ….రథసప్తమి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి