శ్రీవారి భక్తులకు శుభవార్త!
- January 20, 2025
తిరుమల: అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని టీటీడీ నిర్ణయించింది.ఈ మేరకు ఈరోజు తొలిసారిగా ప్రయోగాత్మకంగా సోమవారం పరిశీలించారు. అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా 5 వేల మంది భక్తులకు మాసాల వడలు వడ్డించారు.రేపటి నుంచి క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ….రథసప్తమి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







