శ్రీవారి భక్తులకు శుభవార్త!

- January 20, 2025 , by Maagulf
శ్రీవారి భక్తులకు శుభవార్త!

తిరుమల: అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని టీటీడీ నిర్ణయించింది.ఈ మేరకు ఈరోజు తొలిసారిగా ప్రయోగాత్మకంగా సోమవారం పరిశీలించారు. అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా 5 వేల మంది భక్తులకు మాసాల వడలు వడ్డించారు.రేపటి నుంచి క్రమంగా ఆ సంఖ్య‌ను పెంచుతూ….రథసప్తమి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com