LMRA తనిఖీలు.. 118 మందిపై బహిష్కరణ వేటు..!!
- January 21, 2025
మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) జనవరి 12 – 18 మధ్య 636 తనిఖీ క్యాంపెయిన్ లను నిర్వహించింది. ఈ సందర్బంగా నిబంధనలు ఉల్లంఘించిన 118 మందిని బహిష్కరించడంతోపాటు తదుపరి చట్టపరమైన చర్యల కోసం 21 మంది అక్రమ కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. బహ్రెయిన్ రాజ్యంలోని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు, రెసిడెన్సీ చట్టాలకు సంబంధించి అన్ని గవర్నరేట్లలోని 624 చోట్ల తనిఖీలు నిర్వహించారు. వీటితోపాటు 12 జాయింట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లను చేపట్టారు. ప్రతి గవర్నరేట్లోని సంబంధిత పోలీసు డైరెక్టరేట్లతో పాటు జాతీయత, పాస్పోర్ట్లు, నివాస వ్యవహారాలు (NPRA) ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్గత మంత్రిత్వ శాఖ సహకారంతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు









