LMRA తనిఖీలు.. 118 మందిపై బహిష్కరణ వేటు..!!
- January 21, 2025
మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) జనవరి 12 – 18 మధ్య 636 తనిఖీ క్యాంపెయిన్ లను నిర్వహించింది. ఈ సందర్బంగా నిబంధనలు ఉల్లంఘించిన 118 మందిని బహిష్కరించడంతోపాటు తదుపరి చట్టపరమైన చర్యల కోసం 21 మంది అక్రమ కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. బహ్రెయిన్ రాజ్యంలోని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు, రెసిడెన్సీ చట్టాలకు సంబంధించి అన్ని గవర్నరేట్లలోని 624 చోట్ల తనిఖీలు నిర్వహించారు. వీటితోపాటు 12 జాయింట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లను చేపట్టారు. ప్రతి గవర్నరేట్లోని సంబంధిత పోలీసు డైరెక్టరేట్లతో పాటు జాతీయత, పాస్పోర్ట్లు, నివాస వ్యవహారాలు (NPRA) ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్గత మంత్రిత్వ శాఖ సహకారంతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







