యూఏఈ స్కూళ్లలో ముందస్తుగా టర్మ్-2 ఎగ్జామ్స్?
- January 21, 2025
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 27న ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, ఈ సంవత్సరం టర్మ్ 2లో కొన్ని యూఏఈ స్కూల్స్ అధికారిక పరీక్షలు నిర్వహించవు. రమదాన్ 2025 అంతర్జాతీయ పాఠ్యప్రణాళిక పాఠశాలల టర్మ్-ఎండ్ పరీక్షలు, భారతీయ పాఠ్యప్రణాళిక పాఠశాలల కోసం థార్డ్ టెర్మ్ పరీక్షలతో సమానంగా ఉంటుంది. ఇవి సాధారణంగా ఫిబ్రవరి, మార్చి మధ్య నిర్వహిస్తారు
దుబాయ్లోని GEMS కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్/CEO స్టీఫెన్ బ్రెకెన్ మాట్లాడుతూ.. “మా పాఠశాలలో 11 నుండి 13 సంవత్సరాల వరకు రమదాన్ కు ముందు మాక్ పరీక్షలు ఉంటాయి. 7 నుండి 10 క్లాస్ స్టూడెంట్స్ కు రమదాన్ కారణంగా టర్మ్ 2లో అధికారిక పరీక్షలు ఉండకూడదని మేము ముందుగానే నిర్ణయం తీసుకున్నాము. అయితే, మేము టర్మ్ 2లో అధికారిక పరీక్షలను నిర్వహించకూడదనే నిర్ణయానికి బదులుగా లెర్నింగ్ ప్రాజెక్ట్లు, ఇతర క్లాస్ వర్క్ సంబంధిత హోంవర్కులను ఇవ్వాలని నిర్ణయించాము. ఇది తల్లిదండ్రులకు ముందుగానే తెలియజేసాము. అన్ని టర్మ్ 3 పరీక్షలు అంతర్గతంగా సాధారణంగానే ఉంటాయి. ” అని వివరించారు. విద్యార్థుల అకాడమిక్ కు అంతరాయం కలగకుండా చూసేందుకు సంస్థలు తమ పరీక్షల షెడ్యూల్ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాయని ప్రిన్సిపాల్స్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు







