కువైట్ ఎంబసీలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- January 22, 2025
కువైట్: ఇండియా 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న(ఆదివారం) భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకోనున్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. హాజరయ్యే సందర్శకుల కోసం 2వ రింగ్ రోడ్డు చివర అరేబియా గల్ఫ్ స్ట్రీట్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. (https://maps.app.goo.gl/F4jxS94pFKBVsGw88) అక్కడి నుండి ఎంబసీ ప్రాంగణానికి ఉచిత షటిల్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అయితే, హాజరయ్యేవారు చెల్లుబాటులో ఉన్నసివిల్ ID లేదా భారతీయ పాస్పోర్ట్ తీసుకురావాలని కోరారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







