కువైట్ ఎంబసీలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- January 22, 2025
కువైట్: ఇండియా 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న(ఆదివారం) భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకోనున్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. హాజరయ్యే సందర్శకుల కోసం 2వ రింగ్ రోడ్డు చివర అరేబియా గల్ఫ్ స్ట్రీట్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. (https://maps.app.goo.gl/F4jxS94pFKBVsGw88) అక్కడి నుండి ఎంబసీ ప్రాంగణానికి ఉచిత షటిల్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అయితే, హాజరయ్యేవారు చెల్లుబాటులో ఉన్నసివిల్ ID లేదా భారతీయ పాస్పోర్ట్ తీసుకురావాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







