ఒమన్లో పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘన..పలువురు అరెస్ట్..!!
- January 25, 2025
మస్కట్: బౌషర్లోని విలాయత్లో పబ్లిక్ ఆర్డర్ ను ఉల్లంఘిండంతోపాటు ప్రశాంత వాతావరణాన్ని విఘాతం కలిగించడం, శాంతికి విఘాతం కలిగించినందుకు కొందరు యువకులను మస్కట్ గవర్నరేట్ పోలీసులు అరెస్టు చేశారు.రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకారం.. వారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, విన్యాసాలు చేయడం, లౌడ్స్పీకర్లు, వాహనాల ఎగ్జాస్ట్లకు మార్పులు చేసి ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా అధిక శబ్దాన్ని సృష్టిస్తూ పబ్లిక్ ఆఫెన్స్ కు కారణం అయ్యారు. మరో ఘటనలో అల్ దహిరా గవర్నరేట్ పోలీసులు ఐదుగురు సిటిజన్స్ ను ధాంక్ విలాయత్లో అదుపులోకి తీసుకున్నారు. వారు ఒక సామాజిక సమావేశంలో తుపాకీలను ఉపయోగిచారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతున్నాయని తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారందరిపై ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!







