ఒమన్లో పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘన..పలువురు అరెస్ట్..!!
- January 25, 2025
మస్కట్: బౌషర్లోని విలాయత్లో పబ్లిక్ ఆర్డర్ ను ఉల్లంఘిండంతోపాటు ప్రశాంత వాతావరణాన్ని విఘాతం కలిగించడం, శాంతికి విఘాతం కలిగించినందుకు కొందరు యువకులను మస్కట్ గవర్నరేట్ పోలీసులు అరెస్టు చేశారు.రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకారం.. వారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, విన్యాసాలు చేయడం, లౌడ్స్పీకర్లు, వాహనాల ఎగ్జాస్ట్లకు మార్పులు చేసి ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా అధిక శబ్దాన్ని సృష్టిస్తూ పబ్లిక్ ఆఫెన్స్ కు కారణం అయ్యారు. మరో ఘటనలో అల్ దహిరా గవర్నరేట్ పోలీసులు ఐదుగురు సిటిజన్స్ ను ధాంక్ విలాయత్లో అదుపులోకి తీసుకున్నారు. వారు ఒక సామాజిక సమావేశంలో తుపాకీలను ఉపయోగిచారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతున్నాయని తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారందరిపై ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి









