ఒమన్లో పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘన..పలువురు అరెస్ట్..!!
- January 25, 2025
మస్కట్: బౌషర్లోని విలాయత్లో పబ్లిక్ ఆర్డర్ ను ఉల్లంఘిండంతోపాటు ప్రశాంత వాతావరణాన్ని విఘాతం కలిగించడం, శాంతికి విఘాతం కలిగించినందుకు కొందరు యువకులను మస్కట్ గవర్నరేట్ పోలీసులు అరెస్టు చేశారు.రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకారం.. వారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, విన్యాసాలు చేయడం, లౌడ్స్పీకర్లు, వాహనాల ఎగ్జాస్ట్లకు మార్పులు చేసి ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా అధిక శబ్దాన్ని సృష్టిస్తూ పబ్లిక్ ఆఫెన్స్ కు కారణం అయ్యారు. మరో ఘటనలో అల్ దహిరా గవర్నరేట్ పోలీసులు ఐదుగురు సిటిజన్స్ ను ధాంక్ విలాయత్లో అదుపులోకి తీసుకున్నారు. వారు ఒక సామాజిక సమావేశంలో తుపాకీలను ఉపయోగిచారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతున్నాయని తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారందరిపై ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







