కీలక రంగాలలో పెట్టుబడులు.. ఒమానీ-ఖతారీ ఫోరమ్ సమీక్ష..!!
- January 29, 2025
మస్కట్: మస్కట్లో సమావేశమైన ఒమానీ-ఖతారీ ఎకనామిక్ ఫోరమ్.. ఒమన్ - ఖతార్ మధ్య మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఇంధనం, తయారీ రంగాలలో ఉమ్మడి పెట్టుబడి అవకాశాలపై సమీక్ష నిర్వహించింది. ఖతార్ ఎమిర్ హిస్ హైనెస్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఒమన్ పర్యటన సందర్భంగా ఈ ఫోరమ్ సమావేశమైంది. ఈ పర్యటనలో ఒమన్ - ఖతార్ దౌత్య శిక్షణ, సామాజిక అభివృద్ధి రంగాలలో సహకారం కోసం రెండు అవగాహన ఒప్పందాలు (MOU) కుదిరాయి. వీటితోపాటు సాంస్కృతిక, విద్య, క్రీడలు, యువత సహకారం వంటి కీలక కార్యనిర్వాహక కార్యక్రమాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలు రెండు సోదర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని బలోపేతం చేయడం, పరస్పర ప్రయోజనాలు, వివిధ రంగాలలో అభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







