మహా కుంభమేళాలో మరోసారి చెలరేగిన మంటలు, సుమారు 15 గుడారాలు దగ్ధం

- January 30, 2025 , by Maagulf
మహా కుంభమేళాలో మరోసారి చెలరేగిన మంటలు, సుమారు 15 గుడారాలు దగ్ధం

ప్రయాగ్రాజ్: మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్ సెక్టార్-22లోని ఛట్నాగ్ ఘాట్వద్ద గురువారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి, దాదాపు 15 గుడారాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసింది.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ప్రయాగ్రాజ్ లో 11 రోజుల క్రితం రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు వ్యాపించి 18 టెంట్లు దగ్ధమయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com