బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- July 01, 2016
అమరావతి రాజధాని పాలనా కేంద్రంగా విజయవాడలో మరో ప్రభుత్వ కార్యాలయం ప్రారంభమైంది. బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ఆశాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఉదయం ప్రారంభించారు. విజయవాడలోని కానూరు వద్ద సంచాలకుల కార్యాలయంతో పాటు బీసీ కార్పొరేషన్ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లావాదేవీలు జరిపిన కొన్ని దస్త్రాల కారణంగానే బీసీ సంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయం రాక కాస్త ఆలస్యమైందని మంత్రి తెలిపారు. అంతకు ముందు స్థానిక ప్రజాప్రతినిధులతో కసిలి సంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







