బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- July 01, 2016
అమరావతి రాజధాని పాలనా కేంద్రంగా విజయవాడలో మరో ప్రభుత్వ కార్యాలయం ప్రారంభమైంది. బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ఆశాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఉదయం ప్రారంభించారు. విజయవాడలోని కానూరు వద్ద సంచాలకుల కార్యాలయంతో పాటు బీసీ కార్పొరేషన్ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లావాదేవీలు జరిపిన కొన్ని దస్త్రాల కారణంగానే బీసీ సంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయం రాక కాస్త ఆలస్యమైందని మంత్రి తెలిపారు. అంతకు ముందు స్థానిక ప్రజాప్రతినిధులతో కసిలి సంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









