బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- July 01, 2016
అమరావతి రాజధాని పాలనా కేంద్రంగా విజయవాడలో మరో ప్రభుత్వ కార్యాలయం ప్రారంభమైంది. బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ఆశాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఉదయం ప్రారంభించారు. విజయవాడలోని కానూరు వద్ద సంచాలకుల కార్యాలయంతో పాటు బీసీ కార్పొరేషన్ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లావాదేవీలు జరిపిన కొన్ని దస్త్రాల కారణంగానే బీసీ సంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయం రాక కాస్త ఆలస్యమైందని మంత్రి తెలిపారు. అంతకు ముందు స్థానిక ప్రజాప్రతినిధులతో కసిలి సంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







