ప్రపంచ ఛాంపియన్ పై ప్రజ్ఞానంద విజయం..
- February 03, 2025
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద రమేష్బాబు విజేతగా నిలిచాడు. ఈ ఛాంపియన్ షిప్ లో ప్రపంచ చాంపియన్ గుకేశ్ పై 2-1తోటై బ్రేక్ లో విజయం సాధించాడు. దీంతో ఈ టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్ తరువాత విజేతగా నిలిచిన భారతీయుడిగా నిలిచాడు.
ఆనంద్ ఈ టోర్నీని 2003, 2004, 2006లో మూడుసార్లు గెలుచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రజ్ఞానానంద ఆనందం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







