ప్రపంచ ఛాంపియన్ పై ప్రజ్ఞానంద విజయం..
- February 03, 2025
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద రమేష్బాబు విజేతగా నిలిచాడు. ఈ ఛాంపియన్ షిప్ లో ప్రపంచ చాంపియన్ గుకేశ్ పై 2-1తోటై బ్రేక్ లో విజయం సాధించాడు. దీంతో ఈ టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్ తరువాత విజేతగా నిలిచిన భారతీయుడిగా నిలిచాడు.
ఆనంద్ ఈ టోర్నీని 2003, 2004, 2006లో మూడుసార్లు గెలుచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రజ్ఞానానంద ఆనందం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









