సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్..
- February 03, 2025
అమరావతి: సినీనటుడు సోనూసూద్ సోమవారం సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా.. నాలుగు అంబులెన్స్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా సోనూసూద్ను సీఎం చంద్రబాబు అభినందించారు.ఆరోగ్య సంరక్షణలో మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు తెలిపారు.తన ఆశయ సాధనలో భాగస్వామి అయినందుకు ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’కి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష