సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్..
- February 03, 2025
అమరావతి: సినీనటుడు సోనూసూద్ సోమవారం సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా.. నాలుగు అంబులెన్స్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా సోనూసూద్ను సీఎం చంద్రబాబు అభినందించారు.ఆరోగ్య సంరక్షణలో మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు తెలిపారు.తన ఆశయ సాధనలో భాగస్వామి అయినందుకు ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’కి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







