పెరిగిన పసిడి, వెండి ధరలు
- July 01, 2016
వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. రూ. 200 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 30,550కి చేరింది. ప్రపంచమార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,332.17 యూఎస్ డాలర్లుగా ఉంది.
రూ. 44వేల పైకి.. వెండి వెండి ధర రోజురోజుకీ పైపైకి పోతోంది. వరుసగా నాల్గో రోజు వెండి ధర పెరిగి 44వేల మార్కును దాటింది. శుక్రవారం ఒక్కరోజే పెరగడంతో కేజీ వెండి ధర రూ. 44,600కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







