బాంబు పేలుడు: మహిళ మృతి, ముగ్గురు చిన్నారులకు గాయాలు
- July 01, 2016
ఓ బాంబు పేలుడు కారణంగా కారులో ప్రయాణిస్తున్న మహిళ చనిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారని పోలీసులు వ్లెడించారు. ఈస్ట్ అకార్లో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఆందోళనకారులు పోలీసులపై పెట్రోల్ బాంబులను ప్రయోగిస్తూ విధ్వంసాలకు దిగడం వల్ల ఇక్కడ ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటాయి. అయితే బాంబు పేలుడు తీవ్రతతో ఓ పదునైన ఆయుధం కారు వైపు దూసుకెళ్ళడంతో మహిళ మృతి చెందగా ముగ్గురు చిన్నారులు గాయపడటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







