బాంబు పేలుడు: మహిళ మృతి, ముగ్గురు చిన్నారులకు గాయాలు
- July 01, 2016
ఓ బాంబు పేలుడు కారణంగా కారులో ప్రయాణిస్తున్న మహిళ చనిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారని పోలీసులు వ్లెడించారు. ఈస్ట్ అకార్లో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఆందోళనకారులు పోలీసులపై పెట్రోల్ బాంబులను ప్రయోగిస్తూ విధ్వంసాలకు దిగడం వల్ల ఇక్కడ ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటాయి. అయితే బాంబు పేలుడు తీవ్రతతో ఓ పదునైన ఆయుధం కారు వైపు దూసుకెళ్ళడంతో మహిళ మృతి చెందగా ముగ్గురు చిన్నారులు గాయపడటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







