బాంబు పేలుడు: మహిళ మృతి, ముగ్గురు చిన్నారులకు గాయాలు
- July 01, 2016
ఓ బాంబు పేలుడు కారణంగా కారులో ప్రయాణిస్తున్న మహిళ చనిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారని పోలీసులు వ్లెడించారు. ఈస్ట్ అకార్లో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఆందోళనకారులు పోలీసులపై పెట్రోల్ బాంబులను ప్రయోగిస్తూ విధ్వంసాలకు దిగడం వల్ల ఇక్కడ ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటాయి. అయితే బాంబు పేలుడు తీవ్రతతో ఓ పదునైన ఆయుధం కారు వైపు దూసుకెళ్ళడంతో మహిళ మృతి చెందగా ముగ్గురు చిన్నారులు గాయపడటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









