అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- February 12, 2025
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజాత్) కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. సౌదీ పౌరుడు, దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులలో ఒకరికి సౌదీ పాస్పోర్ట్ను అంతర్గత మంత్రిత్వ శాఖ అబ్షర్ ప్లాట్ఫారమ్ ద్వారా జారీ చేయడానికి కొత్త సర్వీస్ ద్వారా అనుమతించనున్నారు. అబ్షర్లో లాగిన్ అయి దరఖాస్తును సమర్పించడం ద్వారా కొత్త సేవలన పొందవచ్చని వెల్లడించారు. ఈ సేవ పౌరులు సులభంగా ఎలక్ట్రానిక్గా పాస్పోర్ట్లను పొందడానికి వీలు కల్పిస్తుంది. పిల్లలను దత్తత తీసుకోవడానికి అవసరమైన షరతులు ఒక కుటుంబం సౌదీ జాతీయతను కలిగి ఉండాలని, భార్య వయస్సు 50 ఏళ్లకు మించకూడదని నిర్దేశిస్తుంది. అవసరమైన పరిస్థితులలో మాత్రమే ఒక మహిళ బిడ్డను దత్తత తీసుకోవడానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!