షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- February 12, 2025
షిర్డీ: హీరోయిన్ రష్మిక మందన, నటుడు విక్కీ కౌశల్ నేడు శిరిడిలోని శ్రీ సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు.దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష్ గాడిల్కర్ వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ మంగళ వరదే, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రజ్ఞా మహందులే సినారె, డిఫెన్స్ ఆఫీసర్ రోహిదాస్ మాలి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!