షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- February 12, 2025
షిర్డీ: హీరోయిన్ రష్మిక మందన, నటుడు విక్కీ కౌశల్ నేడు శిరిడిలోని శ్రీ సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు.దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష్ గాడిల్కర్ వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ మంగళ వరదే, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రజ్ఞా మహందులే సినారె, డిఫెన్స్ ఆఫీసర్ రోహిదాస్ మాలి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







