ఒమన్ లోని భారత రాయబారికి ఘనంగా వీడ్కోలు..!!
- February 13, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోని ఇండియా రాయబారి అమిత్ నారంగ్కు విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. ఒమన్-ఇండియా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో రాయబారి చేసిన కృషికి సయ్యద్ బదర్ అభినందనలు తెలియజేసారు. భవిష్యత్ లో చేపట్టబోయే రంగాల్లోనూ ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్