శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- February 19, 2025
మనామా: శిథిల గృహాలను ట్రాక్ చేయడానికి, విపత్తు సంభవించే ముందు యజమానులను ట్రాక్ చేయడానికి, శిథిలావస్థకు చేరిన భవనాల సమస్యలను పరిష్కరించడానికి అత్యవసర టాస్క్ పోర్స్ ఏర్పాటుకు పార్లమెంటు క్లియరెన్స్ ఇచ్చింది. శిథిల భవనాలు పెరుగడంపై ఆందోళనల నేపథ్యంలో ఈ మేరకు ప్రాతిపాదన వచ్చింది. శిథిల భవనాలు నివాసితులకు, రహదారి వినియోగదారులకు ప్రమాదాన్ని కలిగిస్తాయని ఎంపీలు వాదించారు. గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు పౌర సమాజ ప్రతినిధులు, సంబంధిత ఇంజనీర్లను కలిసి, మల్టీ-ఏజెన్సీ టాస్క్ఫోర్స్ పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
ఎంపీలు ఖలీద్ బునాక్, జైనాబ్ అబ్దుల్ అమీర్, హిషామ్ అల్ అవధి, మహ్మద్ అల్ మరాఫీ, వలీద్ అల్ దోసేరీల మద్దతుతో.. టాస్క్ఫోర్స్ టీమ్ ప్రమాదంలో ఉన్న భవనాలను అంచనా వేయడానికి, ప్రజల భద్రతకు ముప్పున్న అంశాలను అంచనా వేయడానికి ప్రమాణాలను నిర్దేశించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!