శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- February 19, 2025
మనామా: శిథిల గృహాలను ట్రాక్ చేయడానికి, విపత్తు సంభవించే ముందు యజమానులను ట్రాక్ చేయడానికి, శిథిలావస్థకు చేరిన భవనాల సమస్యలను పరిష్కరించడానికి అత్యవసర టాస్క్ పోర్స్ ఏర్పాటుకు పార్లమెంటు క్లియరెన్స్ ఇచ్చింది. శిథిల భవనాలు పెరుగడంపై ఆందోళనల నేపథ్యంలో ఈ మేరకు ప్రాతిపాదన వచ్చింది. శిథిల భవనాలు నివాసితులకు, రహదారి వినియోగదారులకు ప్రమాదాన్ని కలిగిస్తాయని ఎంపీలు వాదించారు. గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు పౌర సమాజ ప్రతినిధులు, సంబంధిత ఇంజనీర్లను కలిసి, మల్టీ-ఏజెన్సీ టాస్క్ఫోర్స్ పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
ఎంపీలు ఖలీద్ బునాక్, జైనాబ్ అబ్దుల్ అమీర్, హిషామ్ అల్ అవధి, మహ్మద్ అల్ మరాఫీ, వలీద్ అల్ దోసేరీల మద్దతుతో.. టాస్క్ఫోర్స్ టీమ్ ప్రమాదంలో ఉన్న భవనాలను అంచనా వేయడానికి, ప్రజల భద్రతకు ముప్పున్న అంశాలను అంచనా వేయడానికి ప్రమాణాలను నిర్దేశించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









