శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- February 19, 2025
మనామా: శిథిల గృహాలను ట్రాక్ చేయడానికి, విపత్తు సంభవించే ముందు యజమానులను ట్రాక్ చేయడానికి, శిథిలావస్థకు చేరిన భవనాల సమస్యలను పరిష్కరించడానికి అత్యవసర టాస్క్ పోర్స్ ఏర్పాటుకు పార్లమెంటు క్లియరెన్స్ ఇచ్చింది. శిథిల భవనాలు పెరుగడంపై ఆందోళనల నేపథ్యంలో ఈ మేరకు ప్రాతిపాదన వచ్చింది. శిథిల భవనాలు నివాసితులకు, రహదారి వినియోగదారులకు ప్రమాదాన్ని కలిగిస్తాయని ఎంపీలు వాదించారు. గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు పౌర సమాజ ప్రతినిధులు, సంబంధిత ఇంజనీర్లను కలిసి, మల్టీ-ఏజెన్సీ టాస్క్ఫోర్స్ పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
ఎంపీలు ఖలీద్ బునాక్, జైనాబ్ అబ్దుల్ అమీర్, హిషామ్ అల్ అవధి, మహ్మద్ అల్ మరాఫీ, వలీద్ అల్ దోసేరీల మద్దతుతో.. టాస్క్ఫోర్స్ టీమ్ ప్రమాదంలో ఉన్న భవనాలను అంచనా వేయడానికి, ప్రజల భద్రతకు ముప్పున్న అంశాలను అంచనా వేయడానికి ప్రమాణాలను నిర్దేశించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







