విజయవాడలో రోడ్డు విస్తరణ కోసం ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతలు ఆగ్రహం
- July 03, 2016
విజయవాడలో టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. ఆదివారం విజయవాడలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు మీడియా సమావేశాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మద్దతు తెలిపారు. టీడీపీ, బీజేపీ నేతల వాగ్వాదంతో గోశాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. బీజేపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. ఆలయాలను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని సోము వీర్రాజు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







