జనసేన వాలంటీర్ కమిటీ సభ్యునిగా కొరియర్ శ్రీను
- February 25, 2025
మచిలీపట్నం: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జనసేన వివిధ విభాగాలకు సంబంధించి కమిటీ లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మచిలీపట్నం నియోజవర్గానికి చెందిన పార్టీ సెంట్రల్ కమిటీ కో కన్వీనర్ గా వ్యవహరిస్తున్న కొరియర్ శ్రీను కి స్థానం లభించింది. వాలంటీర్ కమిటీలో సభ్యునిగా నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొరియర్ శ్రీను ని పలువురు అభినందించారు.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









