జనసేన వాలంటీర్ కమిటీ సభ్యునిగా కొరియర్ శ్రీను
- February 25, 2025
మచిలీపట్నం: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జనసేన వివిధ విభాగాలకు సంబంధించి కమిటీ లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మచిలీపట్నం నియోజవర్గానికి చెందిన పార్టీ సెంట్రల్ కమిటీ కో కన్వీనర్ గా వ్యవహరిస్తున్న కొరియర్ శ్రీను కి స్థానం లభించింది. వాలంటీర్ కమిటీలో సభ్యునిగా నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొరియర్ శ్రీను ని పలువురు అభినందించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









