ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..30 కేసులు నమోదు..!!
- February 28, 2025
కువైట్: జాతీయ దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ అవేర్నెస్ డైరెక్టర్ కల్నల్ ఫహద్ అల్-ఎస్సా తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పౌరులు, నివాసితులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంతో ఈ సంవత్సరం ఉత్సవాలు సజావుగా సాగాయన్నారు. నీటి స్ప్రేయింగ్కు సంబంధించి అధికారులు కేవలం 30 కేసులను మాత్రమే నమోదు చేశారని, గత సంవత్సరాలతో పోల్చితే ఇటువంటి సంఘటనలు గణనీయంగా 98% తగ్గాయని పేర్కొన్నారు. రన్-ఓవర్ ప్రమాదాలు జరిగినట్లు రెండు నివేదికలతో పాటు, చిన్న ప్రమాదాలు జరిగినట్లు నాలుగు నివేదికలతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారికి నివేదించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







