ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..30 కేసులు నమోదు..!!
- February 28, 2025
కువైట్: జాతీయ దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ అవేర్నెస్ డైరెక్టర్ కల్నల్ ఫహద్ అల్-ఎస్సా తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పౌరులు, నివాసితులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంతో ఈ సంవత్సరం ఉత్సవాలు సజావుగా సాగాయన్నారు. నీటి స్ప్రేయింగ్కు సంబంధించి అధికారులు కేవలం 30 కేసులను మాత్రమే నమోదు చేశారని, గత సంవత్సరాలతో పోల్చితే ఇటువంటి సంఘటనలు గణనీయంగా 98% తగ్గాయని పేర్కొన్నారు. రన్-ఓవర్ ప్రమాదాలు జరిగినట్లు రెండు నివేదికలతో పాటు, చిన్న ప్రమాదాలు జరిగినట్లు నాలుగు నివేదికలతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారికి నివేదించారు.
తాజా వార్తలు
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!









