ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..30 కేసులు నమోదు..!!
- February 28, 2025
కువైట్: జాతీయ దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ అవేర్నెస్ డైరెక్టర్ కల్నల్ ఫహద్ అల్-ఎస్సా తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పౌరులు, నివాసితులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంతో ఈ సంవత్సరం ఉత్సవాలు సజావుగా సాగాయన్నారు. నీటి స్ప్రేయింగ్కు సంబంధించి అధికారులు కేవలం 30 కేసులను మాత్రమే నమోదు చేశారని, గత సంవత్సరాలతో పోల్చితే ఇటువంటి సంఘటనలు గణనీయంగా 98% తగ్గాయని పేర్కొన్నారు. రన్-ఓవర్ ప్రమాదాలు జరిగినట్లు రెండు నివేదికలతో పాటు, చిన్న ప్రమాదాలు జరిగినట్లు నాలుగు నివేదికలతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారికి నివేదించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







