ఒమన్ లో ఫుడ్ పబ్లిక్ వినియోగం పై నిషేధం..!!
- March 02, 2025
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసాన్ని విరమించే ఆహారం, పానీయాలు లేదా ఇతర వస్తువులను బహిరంగంగా వినియోగించడం ఒమన్ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 277 ప్రకారం నిషేధించారు. ఈమేరకు 7/2018 రాయల్ డిక్రీ జారీ చేసింది. "మతాన్ని ప్రభావితం చేసే నేరాలు" అనే అధ్యాయం కింద ఫుడ్ సంబంధిత సెక్షన్లను నమోదు చేశారు. వాటి ప్రకారం.. "రమదాన్ లో పగటిపూట ఉపవాసం విరమించే ఆహారం, పానీయాలు లేదా ఇతర వస్తువులను బహిరంగంగా వినియోగించే ఎవరైనా 10 రోజుల కంటే తక్కువ, 3 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడతారు." అని పేర్కొన్నారు. ఈ చట్టం పవిత్ర రమదాన్ మాసంలో మతపరమైన ఆచారాలను సమర్థించడం, పబ్లిక్ డెకోరమ్ను నిర్వహించడంలో ఒమన్ సుల్తానేట్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









