ఛాంపియన్స్ ట్రోఫీ 2025: నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు..
- March 04, 2025
దుబాయ్: నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు జరుగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం యూఏఈ టైం ప్రకారం 1:00 గంటల నుంచి ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు ఆరంభం కానుంది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఓటమికి నేడు రివేంజ్ తీర్చుకోవాలని కోరుకుంటున్నారు టీమిండియా ఫాన్స్. ఇక ఈ ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరులో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఆస్ట్రేలియాతో భారత్ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో గతం ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. ఏడాదిన్నర కిందట వన్డే ప్రపంచకప్ను రోహిత్సేన చేజిక్కించుకోవడం ఖాయం అనుకున్న దశలో.. ఫైనల్లో కంగారూలు కొట్టిన దెబ్బను భారత అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలన్నది అందరి ఆశ. కంగారులను ఓడిస్తే గత ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లే.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









