ఛాంపియన్స్ ట్రోఫీ 2025: నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు..
- March 04, 2025
దుబాయ్: నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు జరుగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం యూఏఈ టైం ప్రకారం 1:00 గంటల నుంచి ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు ఆరంభం కానుంది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఓటమికి నేడు రివేంజ్ తీర్చుకోవాలని కోరుకుంటున్నారు టీమిండియా ఫాన్స్. ఇక ఈ ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరులో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఆస్ట్రేలియాతో భారత్ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో గతం ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. ఏడాదిన్నర కిందట వన్డే ప్రపంచకప్ను రోహిత్సేన చేజిక్కించుకోవడం ఖాయం అనుకున్న దశలో.. ఫైనల్లో కంగారూలు కొట్టిన దెబ్బను భారత అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలన్నది అందరి ఆశ. కంగారులను ఓడిస్తే గత ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లే.
తాజా వార్తలు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..







