ఛాంపియన్స్ ట్రోఫీ 2025: నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు..
- March 04, 2025
దుబాయ్: నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు జరుగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం యూఏఈ టైం ప్రకారం 1:00 గంటల నుంచి ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు ఆరంభం కానుంది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఓటమికి నేడు రివేంజ్ తీర్చుకోవాలని కోరుకుంటున్నారు టీమిండియా ఫాన్స్. ఇక ఈ ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరులో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఆస్ట్రేలియాతో భారత్ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో గతం ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. ఏడాదిన్నర కిందట వన్డే ప్రపంచకప్ను రోహిత్సేన చేజిక్కించుకోవడం ఖాయం అనుకున్న దశలో.. ఫైనల్లో కంగారూలు కొట్టిన దెబ్బను భారత అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలన్నది అందరి ఆశ. కంగారులను ఓడిస్తే గత ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లే.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







