చెల్లించని వేతనాలు వైద్య విద్యార్థులకు చెల్లించి ఆపై ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం
- July 04, 2016
మస్క్యాట్: ఏడు నెలల కంటే ఎక్కువ కాలం జీతాలు చెల్లించని 27 మంది వైద్య పట్టభద్రులకు వారి శిక్షణ పూర్తి చేసిన తరువాత వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఇస్తామని ఒమాన్ ప్రభుత్వం వాగ్ధానం చేసింది. వైద్య విద్యార్థులకు పూర్తిగా వారి బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో జారీ చేసింది. సోషల్ మీడియాలో ఈ అంశం చాలా మందిని ఆకర్షించింది. అనేక మంది వినియోగదారులు జీతాల కోసం పోరాడుతున్న వైద్య విద్యార్థులకు తమ సంఘీభావం ప్రకటించడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ కేసు విషయమై స్పందించారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









