చెల్లించని వేతనాలు వైద్య విద్యార్థులకు చెల్లించి ఆపై ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం
- July 04, 2016
మస్క్యాట్: ఏడు నెలల కంటే ఎక్కువ కాలం జీతాలు చెల్లించని 27 మంది వైద్య పట్టభద్రులకు వారి శిక్షణ పూర్తి చేసిన తరువాత వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఇస్తామని ఒమాన్ ప్రభుత్వం వాగ్ధానం చేసింది. వైద్య విద్యార్థులకు పూర్తిగా వారి బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో జారీ చేసింది. సోషల్ మీడియాలో ఈ అంశం చాలా మందిని ఆకర్షించింది. అనేక మంది వినియోగదారులు జీతాల కోసం పోరాడుతున్న వైద్య విద్యార్థులకు తమ సంఘీభావం ప్రకటించడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ కేసు విషయమై స్పందించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







