షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ కు మదర్ తెరెసా అంతర్జాతీయ అవార్డు
- November 21, 2016యుఏఈ విదేశీ వ్యవహారాల మరియు అంతర్జాతీయ సహకారం మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు ప్రతిష్టాత్మక మదర్ తెరెసా అంతర్జాతీయ అవార్డు లభించింది.ఈ గౌరవంను ఆయనకు ముంబై ఆధారిత హార్మొనీ ఫౌండేషన్ ఒక ధార్మిక సంస్థ అందచేయనుంది. వ్యక్తులను శాంతి మరియు సామరస్యధోరణీ వైపు పయనింపచేయడం ఆయన చేసిన కృషి ఒక అసాధారణ తీరని ప్రశంసించింది.తీవ్రవాద గ్రూపులు మరియు అమాయక ప్రజలను హింస మార్గం వైపు ప్రేరింపచేసి ప్రచారం చూస్తున్న వ్యక్తులు నుండి మరియు విప్లవభావ నూరిపోస్తున్న సంస్థలు నుండి యువతను రక్షించే ప్రణాలికను రూపొందించడంలో ఆయన నిర్మాణితమైన పనికి షేక్ అబ్దుల్లా సన్మానించడంకు అర్హుడవుతారు. అబ్దుల్ రెహమాన్ మొహమ్మద్ అల్ ఒవైస్, ఆరోగ్యం మరియు నివారణ మంత్రి ముంబై లో ఆదివారం తన తరపున ఆ అవార్డు అందుకుంటారని ఈ విషయాన్ని డాక్టర్ అబ్రహం మతాయి, హార్మొనీ ఫౌండేషన్ అధ్యక్షుడు చెప్పారు. మతాయి మాట్లాడుతూ, షేక్ అబ్దుల్లా తన అసాధారణ కార్యదీక్షతో "మధ్యప్రాచ్యంలో శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రచారం బ్రహ్మాండంగా నిర్వహించారని అందుకే ఆయన అవార్డుకు ఒక స్పష్టమైన ఎంపిక అని చెప్పారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ