కైట్ ఫెస్ట్వల్ చేసుకుంటున్న హైదరాబాదీయులు...
- January 14, 2017నగరంలో సంక్రాంతి సంబరాలు అంబురాన్ని అంటుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా పండగ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇక ఎంతో ప్రాచీన మైన కైట్ ఫెస్ట్వల్ చిన్నాపెద్ద అంతా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఆగాకాన్ ట్రస్ట్ అధ్వర్యంలో ఇర్వహిస్తున్న కైట్ ఫెస్ట్ వల్ కు నగరవాసుల నుండి విశేష స్పందన వస్తోంది. నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న కైట్ ఫెస్ట్వల్లో ప్రజలు ఉత్సాహంగా పతంగులు ఎగరవేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అథిదిగా హజరయ్యారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..