టెక్సాస్ మసీదు పునర్నిర్మాణానికి రూ.5.28 కోట్లు...
- January 30, 2017హ్యూస్టన్, జనవరి 30: టెక్సాస్ రాష్ట్రంలో శనివారం తగలబడిన ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ విక్టోరియా మసీదు పునర్నిర్మాణానికి అమెరికన్లు ఒక్కటై ముందుకు కదిలారు. ఆన్లైన్ ద్వారా రూ.5.28 కోట్ల విరాళాలు పోగుచేశారు. కాగా, మసీదు శిథిలాల మధ్యే ఆదివారం పలువురు ముస్లింలు ప్రార్థనలు జరిపారు. తమ ప్రాంగణాల్లో ప్రార్థనలు జరుపుకోవాలంటూ నాలుగు చర్చిలు ముస్లింలను ఆహ్వానించడం విశేషం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ