రాష్ట్ర ప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎంవోయూ
- February 18, 2017విజయవాడ: తూర్పుగోదావరి జిల్లాలోని మోరి గ్రామం తరహాలో పైలట్ ప్రాజెక్టు కింద 456 స్మార్ట్ గ్రామాలను అబివృద్ధి పరిచేందుకు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ) ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి శనివారం రాష్ట్రప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ) ఎంవోయూ కుదుర్చుకుంది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రతినిధి బృందం భేటీ అయ్యింది.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్