173వ షోరూం ప్రారంభించిన 'మలబార్'
- March 26, 2017మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ, బహ్రెయిన్లో కొత్తగా తన షోరూంని ప్రారంభించింది. మార్చ్ 23న టెంపుల్ రోడ్లో ఈ షోరూంని ప్రారంభించారు. మలబార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ సలామ్ కెపితో కలిసి హేషామ్ జాల్ ఖలీఫా జాల్ అల్ బుఫ్లాసెహ్ ఈ షోరూంని ప్రారంభించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది మలబార్ గ్రూప్కి చెందిన 173వ షోరూం. ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా, జ్యుయెలరీ కొనుగోలు చేసిన ప్రతి కొనుగోలుదారుడికీ ఖచ్చితమైన బహుమతిని అందజేస్తున్నారు. అలాగే గోల్డ్ ఎక్స్ఛేంజ్పై జీరో డిడక్షన్, 8 గ్రాముల గోల్డ్ కాయిన్స్పై జీరో మేకింగ్ ఛార్జెస్ని ఆఫర్గా ప్రకటించారు నిర్వాహకులు. ఈ ఆఫర్ ఏప్రిల్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్