నైజీరియన్లపై దాడి కేసులో 10 మందిపై కేసు నమోదు
- March 28, 2017గ్రేటర్ నోయిడాలో నైజీరియన్లపై జరిగిన దాడి కేసుపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్కు సూచించారు. దాడిలో వంద మందికి పైగా ఉన్నారని, వారిలో 10 మంది ప్రధాన నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మరోవైపు నైజీరియన్లపై దాడిని ఆ దేశ విద్యార్థుల సంఘం తీవ్రంగా ఖండించింది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో సమావేశమయ్యారు నైజీరియన్ ప్రతినిధులు. నైజీరియన్లు సప్లై చేసిన డ్రగ్స్ తీసుకుని స్థానికుడు మృతి చెందాడంటూ ఆగ్రహించారు జనం. దీంతో దొరికిన వారిపై దొరికినట్లు కొట్టారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్