పనీర్ దిల్కుష్
- July 22, 2017కావలసిన పదార్థాలు: పనీర్ - 100 గ్రా., పిస్తా -50 గ్రా., చీజ్ - 20 గ్రా., టమోటా గుజ్జు - 200 గ్రా., మొక్కజొన్న పిండి -10 గ్రా., పచ్చిమిర్చి తరుగు - 10గ్రా., యాలకుల పొడి - 10 గ్రా., మిరియాల పొడి - 5 గ్రా., గరం మసాలా పొడి - 5 గ్రా., మెంతి ఆకు - 5 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్టు - 50 గ్రా., తాజాక్రీమ్ - 30 గ్రా., నూనె- 20 గ్రా., ఉప - రుచికి తగినంత, కుంకుమపువ్వు - 4 కాడలు.
తయారుచేసే విధానం: పనీర్ను మెత్తగా చేసి మొక్కజొన్నపిండి, చీజ్లతో కలిపి ముద్దలా చేసి 7 సమభాగాల ఉండలుగా చేసుకోవాలి. వాటికి పిస్తా పపని అక్కడక్కడా గుచ్చి పక్కనుంచుకోవాలి. దళసరి అడుగున్న కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్టుని వేగించాలి. తర్వాత టమోటా గుజ్జుని కలిపి, మిగతా పదార్థాలన్నీ వేయాలి. పనీర్ ఉండల్ని కూడా ఇందులో కలిపి 10 నిమిషాల పాటు ఉడికించాలి. దించేముందు క్రీమ్ వేసి, కుంకుమ పువ్వుతో అలంకరించాలి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్