గోబీరాజ్ వాడి
- October 02, 2017కావలసిన పదార్థాలు : శెనగపిండి - కప్పు, పెరుగు - 2 కప్పులు, జీలకర్ర - అర చెంచా, గరం మసాలా - చిటికెడు , కారం - చెంచా, ఉప్పు - తగినంత , నెయ్యి - 4 చెంచాలు.
తయారీ విధానం :
శెనగపిండిలో తగినంత పెరుగు, చిటికెడు ఉప్పు కలిపి చిన్నచిన్న ముద్దలుగా చేసుకోవాలి. వాటిని ఆవిరికి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓ బాణలిలో నెయ్యి పోసి జీలకర్ర, ధనియాలు, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, పెరగు వేసి కలపాలి. చిక్కదనం కోసం రెండు చెంచాల శనగపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి, దానిని పెరుగు మిశ్రమానికి కలపాలి. చివరగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ‘గోబీరాజ్ వాడి’ రెడీ అయినట్టే!
తాజా వార్తలు
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ